నేడు ఐపీఎల్ గ్రాండ్ ఫైనల్..

కోల్ కతా : ఐపీఎల్ -8 క్లైమాక్స్ కు చేరుకుంది. విజేత ఎవరో నేడు తేలబోతోంది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెన్నై చాంపియన్ గా నిలిస్తే ఆ జట్టుకు ఇది మూడో ఐపీఎల్ ట్రోఫీ అవుతుంది. ఒకవేళ ముంబై విజయం సాధిస్తే రెండోసారి ట్రోఫీని సాధించినట్లు అవుతుంది.