నేడు సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ

బచ్చన్నపేట ఆగస్టు 18 (జనం సాక్షి) బహుజన నాయకుడు దళిత బహుజన రాజ్యాధికారం కోసం ఎన్నో పోరాటాలు చేసి గోల్కొండ కోటను జయించిన వ్యక్తి మన జనగామ జిల్లా కిలాసాపురం వాస్తవ్యుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతుందని ఈ విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు. రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇరి రమణారెడ్డి వస్తున్నారు ఈ విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులే అని నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ భవాని శశిధర్ రెడ్డి ఉప సర్పంచ్ బూడిద శ్రీనివాస్ గౌడ్ కోరారు