నేనావత్ భోఢియా నాయక్ మృతి చాలా బాధాకరం పిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ భీల్యా నాయక్ కొండమల్లేపల్లి నవంబర్ 3 (జనం సాక్షి) న్యూస్:

దేవరకొండ మండల పరిధిలో గల దుబ్బ తండా కు చెందిన కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు నేనావత్ భొడియా నాయక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న టీపీసీసీ మెంబర్ కేతావత్ బీల్యా నాయక్ వారి గ్రామానికి వెళ్ళి వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా బీల్యా నాయక్ మాట్లాడుతూ బొడియా నాయక్ మంచితనాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాంత ప్రజల కు ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రి లక్ష్మన్, హరి నాయక్,మహెందర్,జీవన్,మెతిరాం, జైపాల్ నాయక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు