పశ్చిమబెంగాల్ లో నకిలీ మద్యం..ఐదుగురి మృతి..

పశ్చిమ బెంగాల్ : రాధాబల్లాపూర్ లో నకిలీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా 18 మంది ఆసుపత్రి పాలయ్యారు.