పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టిన వైసీపీ ఎంపీలు

ఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఏపీ ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైసీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు.