(పి ఆర్ టి యు)మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాద్యాయులు నిరసన*

మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో PRTU  మండల శాఖ అధ్వర్యంలో CPS ని రద్దు చేయాలని, రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండలంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి , మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, భాస్కర్ జిల్లా అసోసియేట్ అద్యక్షులు శ్రీనివాస్ GHM ఆంజనేయులు కృష్ణారెడ్డి crp ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ వెంకట్రాంరెడ్డి శ్రీనివాస్,అనిత,శారద, విజయలక్ష్మి, రాధిక, సక్సేనా,రవి, వెంకటప్ప,తదితరులు పాల్గోన్నారు.