తాజావార్తలు
- వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి
- రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు కేటీఆర్ ఘన నివాళి
- జీవో తప్ప జీవితం మారలే
- ఎన్నికలను బహిష్కరించిన ఎర్రవల్లి గ్రామస్థులు
- అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
- ఆరాటం ముందు ఆటంకం ఎంత?
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
- మరిన్ని వార్తలు
మునిపల్లి (జనంసాక్షి మార్చ్ 04): ఈనెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆర్ టి యు బలపరిచిన అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శనివారం నాడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిపల్లి మండలంలోని మోడల్ స్కూల్, మల్లికార్జునపల్లి, మునిపల్లి, ఖమ్మంపల్లి ఉన్నత పాఠశాలలలో పిఆర్టియు సంఘం నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించి పీఆర్టీయూ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు మండల అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధానకార్యదర్శి సంగమేశ్వర్, నాయకులు సత్యనారాయణ, సుజాఉద్దీన్, రాజేశ్వర్, ప్రవీణ్, రమేష్, రాజురాథోడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



