*పెబ్బేరు లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు*

 పెబ్బేరు జనం సాక్షి న్యూస్:  జుబ్లీహిల్స్ లో ఈ నెల28న మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన పై స్పందించడానికి వెళ్తున్న  బిజెపి. బిజెయైయం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. కార్యక్రమంలో గౌనీ వేమారెడ్డి. గోనెల సహదేవుడు. క్రాంతి కుమార్ నాయుడు. నరసింహ నాయుడు . గోనెల అరవింద్ కుమార్. సర్వేష్ గౌడ్ చింతకాయల శివ. రాకేష్ గౌడ్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.