పేదింటి కుటుంబాలకు సీఎం అండగా.

పెద్దవంగర ఆగస్టు  17(జనం సాక్షి )పెదల ఆరోగ్య ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇస్తున్న ఘనత ముఖ్య మంత్రి కెసిఆర్ దేనని ఈదురు అయిలయ్య మండల తెరాస పార్టీ అధ్యక్షుడు   అన్నారు
ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయితీరాజ్ ఆర్డబ్ల్యూఎస్  శాఖ మంత్రి  సహకారంతో బుధవారం  మండల తెరాస కార్యాలయంలో మండలంలోని గoట్లకుంట,కోరిపెల్లి,కాన్వాయ్ గూడెం గ్రామాలకు చెందిన గిరగాని రమేష్
చిట్యాల శ్రీలత
మాస్టర్,మనోజ్,
చెన్న లావణ్య,
మండలంలోని మొత్తం నాలుగు చెక్కులు విలువ 1,94,000 చెక్కులను కార్పోరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహయ నిధి నుండి  ఇచ్చిన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాలకుర్తి యాదగిరి రావు,కెతిరెడ్డి, సోమనర్సింహ రెడ్డి,భానోతు వెంకన్న, జలగం సత్యనారాయణ,శ్రీరాం జగదీష్, శ్రీరాం సంజయ్ ముత్తినేని శ్రీను, సర్పంచ్ లు గాజుల శోభ, ఉప సర్పంచ్ లు ఉట్ల వీరారెడ్డి,ఎం, శ్రీను ఎండీ,ముజిబోద్దిన్,ఈరెంటి శ్రీను,ఆరుట్ల వెంకట్ రెడ్డి,పులుగిల్ల పూర్ణచందర్,  నూనవత్ బాలు నాయక్,మంకాళి యాకయ్య  క ఎడ్ల చిరంజీవి, ఎర్ర వెంకన్న, మైలపాక అనిల్,యూత్ నాయకులు గిరగాని రవి,తదితరులు పాల్గొన్నారు.