ప్రధాని మోడీ చైనా పర్యటన ఖరారు..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటన ఖరారైంది. జియాన్, బీజింగ్, షాంఘైలలో పర్యటించనున్నారు. మంగోలియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోనూ మోడీ పర్యటించనున్నారు. మంగోలియాలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోడీ కానున్నారు.