బిఆర్ఎస్ గెలుపు కోసం సమీక్ష సమావేశం

బిఆర్ఎస్ గెలుపు కోసం సమీక్ష సమావేశం

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– బస్వాపురం గ్రామంలో రానున్న ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్ రెడ్డి గెలుపు కొరకు ఇంఛార్జి గా విచ్చేసిన ఎంపీపీ నరాల నిర్మల-వెంకటస్వామి ,జెడ్పీటీసీ బీరు మల్లయ్య ,మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి,వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవ రెడ్డి ,ఎంపీటీసీ ల పోరం అధ్యక్షులు సామల వెంకటేష్ ,ఎమ్మెల్యే గారి సోదరుడు పైళ్ల సత్యనారాయణ రెడ్డి మండల నాయకులు అతికం లక్ష్మినారాయణ ,ర్యాకల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు పైళ్ల శేఖర్ రెడ్డి గారిని ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఉడుత రామచంద్రయ్య,ప్రధాన కార్యదర్శి మర్రి వెంకటేష్,సర్పంచ్ కస్తూరి మంజుల-శ్రీశైలం,ఉప సర్పంచ్ మచ్చ కరుణ-తిరుపతి,బూత్ అధ్యక్షులు మచ్చ వెంకటేష్,ఎనబోయిన విజయ్,మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు,మహిళ మండలి అధ్యక్షురాలు దుర్గపతి చంద్రమ్మ,మండల ఉపాధ్యక్షులు ఎనబోయిన సత్యనారాయణ,చెరువు చైర్మన్ ఉడుత శ్రీశైలం,రాసాల శ్రీశైలం,మచ్చ వెంకటనర్సు,రా శ్రీనివాస్,మచ్చ కాశీనాథ్,యూత్ అధ్యక్షులు సామల వినయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి ఉడుత నవీన్ కుమార్,యూత్ నాయకులు వెంకటేష్,బిక్షపతి,నగేష్,మల్లేష్,కరుణాకర్,నగేష్,నర్సింహ,సతీష్,నవీన్,భాస్కర్,ప్రవీణ్ ముఖ్యనాయకులు కార్యకర్తలు మహిళ నాయకురాలు పాల్గొన్నారు