బీడీ కార్మికుల పీఎఫ్ కట్ తేదీలను ఎత్తివేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం.

 

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్:28 బీడీ కార్మికుల కటాఫ్ తేదీ వెంటనే ఎత్తివేయాలి ఎలాంటి ఆంక్షలు విధించకుండా మహిళలకు బీడీ కార్మికులకు పెన్షన్ అందజేయాలి మహిళా మోర్చ్ అధ్యక్షులు కురుమ కావ్య తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి రైతులకు రైతు రుణాలు మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలి వెంటనే.. మొక్కజొన్న వారికి ఐకెపి సెంటర్లను వెంటనే ప్రారంభించాలి కోతలు లేకుండా కొనుగోలు చేయాలి కిషన్ మోర్చా మండల అధ్యక్షులు దేశెట్టి భూమేష్..

ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ నియోజకవర్గ కమిటీ సభ్యులు సురభి నవీన్ కుమార్, బూత్ అధ్యక్షులు ఎర్ర లక్ష్మి రాజు బండ స్వామి అంజమ్మ శాంతక్క కురుమ రాజారెడ్డి గోపిడి శ్రీనివాస్ రెడ్డి మోకు రాజేందర్ మల్లేష్ యాదవ్ ఉప్పల మహేష్ గడ్డం నవీన్ రెడ్డి, రాణవేణి లింబాద్రి, నవీన్ రెడ్డి కుర్మలక్ష్మి పడాల గంగరాజం ఐటీ సెల్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ శివాజీ శ్రీనివాస్ గౌడ్ గోలేని వెంకటేష్ బిజెపి బిజెవైఎం మహిళ కిషన్ మోర్చా తదితరులు పాల్గొన్నారు.