మండలంలో పలు గ్రామాల్లో ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన జెడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి

తంగళ్ళపల్లి మండలం మండపల్లి వేణుగోపాలరావు పూర్. గ్రామాల్లో జిల్లా పరిషత్ నిధుల నుండి ఐమాక్స్ లైట్లు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండేపల్లి గ్రామంలో బటర్ఫ్లై యూత్ వారు తమ గ్రామంలో సెంటర్ పాయింట్ లో ప్రతిదానికి ముఖ్యంగా బతుకమ్మ సందర్భాల్లో బతుకమ్మ ఆడడానికి మహిళలకు ఇబ్బందిగా ఉందని కోరడంతో జడ్పిటిసి నిధుల నుండి లక్ష రూపాయలు కేటాయించి ఐమాక్స్లైట్లు ఏర్పడం చేయడం జరిగిందని అలాగే మాల పోచమ్మ గుడి దగ్గర గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కరంగా ఉండడంతో వారి కోరిక మేరకు ఇక్కడ లక్ష రూపాయల నిధులతో అలాగే వేణుగోపాలరావుపూర్ గ్రామంలో జెడ్పిటిసి నిధులతో ఐమ్యాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఇట్టి కార్యక్రమలకునిధులు కేటాయించడంలో మన మంత్రి కేటీఆర్ గారు సహకారం ఎంతో ఉండడంతో ఇకముందు కూడా మండలంలో గ్రామాల్లో ఏ అవసరం వచ్చిన మా దృష్టికి తీసుకువస్తే మంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యే దిశగా మంత్రిగారు దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వేణుగోపాలరావు పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ ఎస్సీ సెల్ మండల మహిళఅధ్యక్షులు శోభ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు