మంత్రీ జగదీశ్వర్ రెడ్డి ఎంపీపీ సుధాకర్ గౌడ్ జన్మదినంగా ఆస్పత్రిలో పండ్లు బెడ్ల పంపిణీ 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):-
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల
జగదీశ్వర్ రెడ్డి,బీబీనగర్ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ ల జన్మదిన సందర్భంగా భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు శిగ నరేష్ గౌడ్… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మంత్రి జిల్లా ఉన్నత మైన సేవలు టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను జిల్లాలోని అన్ని వర్గాల వారికి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు,బీబీనగర్ మండలం అభివృద్ధిలో పాటుపడుతున్న ఎంపీపీ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ నాయకులు శిగ నరేష్ గౌడ్ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మట్ట శ్రీనివాస్ వడ్లకొండ మల్లేష్ చిందం బాబు గుర్రాల మల్లేష్ తెలుచూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.