మట్టిలో మాణిక్యం

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 20
గాంధారి మండలంలో కస్తూర్బా స్కూల్ విద్యార్థినిలు వరంగల్లో జరిగే అథ్లెటిక్ అండర్ 14 అండర్ 19 విభాగంలో కే అఖిల మరియు ఎం సోనిక ఎంపిక కావడం జరిగింది. ఇద్దరు విద్యార్థులు పేద కుటుంబం నుండి వచ్చి చదువుకుంటున్నారు వరంగల్ వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న విషయం ప్రిన్సిపల్ శిల్ప మేడం సవిత  గాంధారి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూర్పు రాజు కి తెలుపగా ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్  మదన్ మోహన్  కి తెలిపి వారి సహకారంతో విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు రవి  జి లక్ష్మణ్ ఏ లక్ష్మణ్ ఉపాధ్యక్షులు గణేష్ సంతోష్  సాయిలు మంగళ శ్రీకాంత్ పత్తి రమేష్  సాయిలు రాజు మంజ రమేష్ దుర్గం దేవి సింగ్ సంజు నాయక్ సాయి కిరణ్ కస్తూర్బా ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు
Attachments area