మధ్యాహ్నం ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

KCR-Modiఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ర్టానికి సంబంధించిన 34 అంశాలపై కేసీఆర్ నివేదిక సమర్పించనున్నారు. మిషన్ భగీరథ ప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం అందజేయనున్నారు.