మధ్యాహ్నం హైదరాబాద్‌ బయలుదేరనున్న సీఎం

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ మధ్యాహ్నం 1.150 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. దేశ రాజధానిలో ఈ ఉదయం నుంచి సీఎం తీరిన లేకుండా గడిపారు. ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌లతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు.