మావోయిస్టుల కదలికలపై ప్రజలు ఎప్పటికప్పుడు ఆ ప్రవర్తనంగా ఉండాలి డి.ఎస్.పి సదయ్య

గంగారం సెప్టెంబర్ 7 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిన మావోయిస్టులు వారి మకాం ను చత్తిస్గడ్ కు మార్చారు 15 సంవత్సరాల క్రితం మావోయిస్టులు ఉన్నప్పుడు అలజడులు సృష్టించారు
తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసులు తమ వ్యూహాన్ని మార్చారు ప్రజల మద్దతు కోల్పోయిన మావోయిస్టులు ఛత్తీస్గడ్ కు తమ మకాం మార్చారు ప్రశాంతంగా ఉన్న పల్లెలో చిచ్చు పెట్టడానికి మళ్లీ కొన్ని శక్తులు ప్రయోగాలు చేస్తున్నారు వారి మాయలో పడొద్దు తెలంగాణలో ప్రజల మద్దతు కోల్పోయిన మావోయిస్టులు ఛత్తీస్గడ్ బాట పట్టగా ఛత్తీస్గడ్ మావోయిస్టులకు తెలంగాణ మావోయిస్టుల మధ్య వైరం ఏర్పడింది కొత్తగూడా, గంగారం, గూడూరు, బయ్యారం మండలంలోని ప్రజలు ఒకవేళ దిగువ స్థాయి మావోయిస్టులు వస్తే వారికి హితబోధ చేయాల్సిన బాధ్యత ప్రజలదే మావోయిస్టులు సమీప గ్రామంలో గాని సమీప అడవి ప్రాంతంలో సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాం మావోయిస్టులకు ప్రజలు రాజకీయ నాయకులు మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు వేస్తాం నక్సలైట్ గో బ్యాక్ అనే నినాదంతో ప్రజలు ముందుకు సాగాలి ఈ కార్యక్రమంలో సి ఐ యాసిన్, ఎస్ ఐ లు ఉపేందర్, నగేష్ పలుగొన్నర్