మీడియా సమావేశం ఏర్పాటు చేసిన: గజ్జల స్వామి..

మీడియా సమావేశం ఏర్పాటు చేసిన: గజ్జల స్వామి

ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే కాంటెస్ట్ అభ్యర్థి గజ్జల స్వామి ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ గ్యారంటీ హామీలు మహిళలకు ప్రతినెల 2500 రూ.గ్యాస్ సిలిండర్ కు 500 రూ.,ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి కరెంటు 200 యూనిట్లు, ఇందిరమ్మ పథకం ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5. లక్షల రూ.యువ వికాసం విద్యార్థులకు 5. లక్షలు విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్లో, రైతు భరోసా ప్రత్యేక రైతులకు 15 వేల రూ. వ్యవసాయ కూలీలకు 12 వేల రూ.చేయూత నెలవారి పింఛన్లు 4000 రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య భీమా కింద ప్రతి పేద వాళ్లకు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న దాన్ని ప్రజలకు మీడియా ద్వారా గజ్జల స్వామి తెలిపారు