మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్ ఎస్ యూ ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 23(జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి నారాయణపురం గట్టుప్పల్ మండలాలలో రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మరియు ఆత్మకూర్ జడ్పిటిసి కొడిత్యాల నరేందర్ గుప్తా ఆదేశాల మేరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి రెడ్డి గెలుపు కొరకు పల్లెర్ల యూత్ కాంగ్రెస్ నాయకులు చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో  పల్లెర్ల ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి గ్రామ అధ్యక్షుడు సామ నల్లారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన రవికుమార్ యాదవ్ లోడి రాజశేఖర్ తిమ్మేటి మల్లేష్ యాదవ్ వస్పరి కిరణ్ కుమార్ కన్నబోయిన మచ్చ గిరి యాదవ్ రెముడాల నగేష్ యాదవ్ మరియు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు