మునుగోడు ప్రచారం లో హుస్నాబాద్ బిజెపి నేత

 హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 17(జనంసాక్షి) మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గ బిజెపి నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ప్రచారంలో భాగంగా స్థానిక బిజెపి నాయకులతో కలిసి చౌటుప్పల్ మండలంలోని జై కేసరం గ్రామంలో బిజెపి అభ్యర్థిని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు