మెడికల్‌లో 80 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ ఫలితాలను మంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. మెడికల్‌లో 80.79 శాతం ఉత్తీర్ణత సాధించారు.