తాజావార్తలు
- పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి
- నిరుపేద కుటుంబంలో విరిసిన విద్య కుసుమం ఇరిగి సాయి చాందిని
- యువతను మత్తులోకి నెడుతున్న రాజకీయ నేతలు
- సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
- తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి
- ఖమ్మంలో సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
- జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
- రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర
- సీఎం ను సన్మానించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు
- సుధా నగర్లో మజ్జిగ పంపిణీ.
- మరిన్ని వార్తలు
టేకులపల్లి, మార్చి 3( జనం సాక్షి ): మండలంలోని మొక్కంపాడు గ్రామపంచాయతి నూతన భవన కార్యాలయాన్ని నిర్మాణం చేయడానికి గ్రామ సర్పంచ్ బానోతు విజయ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పాలకవర్గం సమావేశంలో ప్రతిపాదించి తీర్మానం చేశారు. పాలక వర్గ ఎజెండాలో ముఖ్యంగా జనాభా ప్రాతిపాదికన దాదాపుగా 40 సంవత్సరాల నుండి అనేక వసతులు ఉండి ప్రాచీనం పొందిన తండాగా మొక్కం పాడు తండా కి మంచిపేరు ఉంది. నూతనంగా గ్రామపంచాయతీ ఏర్పడిన తర్వాత గెలిచిన పాలకవర్గం ప్రజలందరి సహకారంతో అభివృద్ధి పథంలో కొనసాగుతోంది.



