తాజావార్తలు
- స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం..
- భారత్కు యూఏఈ అధ్యక్షుడు..
- సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు
- బీజాపుర్లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- మరిన్ని వార్తలు
టేకులపల్లి, మార్చి 3( జనం సాక్షి ): మండలంలోని మొక్కంపాడు గ్రామపంచాయతి నూతన భవన కార్యాలయాన్ని నిర్మాణం చేయడానికి గ్రామ సర్పంచ్ బానోతు విజయ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పాలకవర్గం సమావేశంలో ప్రతిపాదించి తీర్మానం చేశారు. పాలక వర్గ ఎజెండాలో ముఖ్యంగా జనాభా ప్రాతిపాదికన దాదాపుగా 40 సంవత్సరాల నుండి అనేక వసతులు ఉండి ప్రాచీనం పొందిన తండాగా మొక్కం పాడు తండా కి మంచిపేరు ఉంది. నూతనంగా గ్రామపంచాయతీ ఏర్పడిన తర్వాత గెలిచిన పాలకవర్గం ప్రజలందరి సహకారంతో అభివృద్ధి పథంలో కొనసాగుతోంది.



