తాజావార్తలు
- నిఖత్ జరీన్కు స్వర్ణం
- కొలువుదీరిన నితీష్ సర్కారు
- త్వరలో భారత్కు అధునాతన జావెలిన్ క్షిపణి వ్యవస్థ
- భార్య, పిల్లల్ని హత్య కేసులో.. నిందితుడికి ఉరిశిక్ష
- ఢల్లీి ఎర్రకోట పేలుళ్ల ఘటన..
- ఆర్మీపై వ్యాఖ్యలు
- అండగా ఉంటాం.. సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు
- కల్లుగీత పోరు కేక బహిరంగ సభకు గౌన్నలు తరలిరావాలి..
- సెస్” లో ఏం జరుగుతోంది..?
- ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే గండ్ర
- మరిన్ని వార్తలు
టేకులపల్లి, మార్చి 3( జనం సాక్షి ): మండలంలోని మొక్కంపాడు గ్రామపంచాయతి నూతన భవన కార్యాలయాన్ని నిర్మాణం చేయడానికి గ్రామ సర్పంచ్ బానోతు విజయ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పాలకవర్గం సమావేశంలో ప్రతిపాదించి తీర్మానం చేశారు. పాలక వర్గ ఎజెండాలో ముఖ్యంగా జనాభా ప్రాతిపాదికన దాదాపుగా 40 సంవత్సరాల నుండి అనేక వసతులు ఉండి ప్రాచీనం పొందిన తండాగా మొక్కం పాడు తండా కి మంచిపేరు ఉంది. నూతనంగా గ్రామపంచాయతీ ఏర్పడిన తర్వాత గెలిచిన పాలకవర్గం ప్రజలందరి సహకారంతో అభివృద్ధి పథంలో కొనసాగుతోంది.


