రాజనాథ్ తో భేటీ అయిన జగన్

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి కి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అనంతరం 5 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కలవనున్నారు.