రాజీమార్గమే రాజమార్గం దేవరకొండ సివిల్ జడ్జి రవీందర్

మర్రిచెట్టు తండాలో నేడు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన దేవరకొండ సివిల్ జడ్జి రవీందర్ గారు హాజరై మాట్లాడారు రాజీ మార్గమే రాజా మార్గమని అన్నారు.అలాగే చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నారు. మద్యం సేవించి బండి నడపవద్దని చిన్న పిల్లకు బండ్లు ఇవ్వటం ద్వారా రోడ్డు ప్రమాదం జరుగుతుంది అని అన్నారు ఈసమావేశంలో పాల్గొన్న బార్ కౌన్సిల్ అధ్యక్షులు రమ శంకర్, సీనియర్ న్యాయవాది గౌరి శంకర్, మైనంపల్లి ఎంపీటీసీ కొర్ర గౌతమీ-రాంసింగ్ నాయక్, స్థానిక సర్పంచ్ శ్రీను నాయక్, ఉప సర్పంచ్ చిన్న నాయక్ న్యాయవాదులు ఉమ మహేష్. జగదీశ్వర్. రవి.కొర్ర రాంసింగ్ నాయక్.గణేష్. ఇద్దయ్య. స్థానికులు కిషన్ బావోజో. పాండు గన్న. జైలాల్. జబ్బార్.శివ.తదితరులు పాల్గొన్నారు