రాజీవ్ ఖేల్ రత్న’కు సానియా ఎంపిక
ఢిల్లీ: ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా….2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కోసం సానియా పేరును గత వారమే కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ పురస్కారం కోసం స్క్వాష్ స్టార్ దీపకా పల్లికల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్లు వికాస్ గౌడ, సీమా పూనియా,భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్,…