రామయ్యను దర్శించుకున్న కేంద్ర మంత్రి దత్తన్న

భద్రాచలం, (మార్చి 28) : భద్రాద్రి రామయ్య కల్యాణానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి కేంద్ర మంత్రి  సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.