రాష్ట్రపతితో గరవ్నర్ నరసింహన్ భేటీ

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. వీరి భేటీలో విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను, ప్రభుత్వ పాలనను రాష్ట్రపతికి వివరించనున్నట్లు తెలుస్తోంది