రాష్ట్ర రైతు సంఘం మహాసభలు హుజుర్ నగర్ లో మిర్యాలగూడ. జనం సాక్షి

తెలంగాణ రాష్ట్ర సంఘం 1 2 3 తేదీల్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మహా సభలు నిర్వహిస్తామన్నారు అందులో భాగంగా ఈరోజు మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామంలో మహాసభల వాల్పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు  రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కనకయ్య రైతు సంఘం నాయకులు వెంకటయ్య గువ్వల మట్టయ్యప్రింట్ సబ్అత్తయ్య గోగుల యాదగిరి మరి తిరుపతయ్య ఎస్ కే జబ్బర్ శ్రీనివాస్ వెంకన్న సైదులు నక్క వెంకన్న తదితరులు పాల్గొన్నారు