రెండోపారి వాయిదా పడి తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అరగంట వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ. ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న విపక్షాలు, విపక్షాలను ఆందోళన తగ్గించాలని విజ్ఞప్తి చేసిన స్పీకర్‌.