రెండోసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరిన సునీతా విలియమ్స్
బైకనూర్:సునీతా విలియమ్స్ రెండొసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరింది.రష్యాలోని బైనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం ప్రయాణం మొదలైంది.ఆమెతోపాటు మరో ఇద్దరు ఇంజినీర్లు ఈ వ్యోమనౌకలో ప్రయాణిస్తున్నారు.మంగళవారం వ్యోమానౌక కక్ష్యతో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ 2006లో తొలిసారిగా రోదసీ యాత్ర చేశారు.అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలపాటు పనిచేశారు.