లోక్ సభ వాయిదా

ఢిల్లీ : లోక్ సభ మధ్యాహ్న 12.30 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. లలిత్ మోడీ అంశంపై చర్చకు పట్టిన విపక్షాలు… ప్రధాని లేకుండా చర్చిచంమని స్పష్టం చేశాయి. దీంతో స్పీకర్ చర్చకు అనుమతించకపోవడంతో స్పీకర్ పోడియం చుట్టుముట్టిన విపక్షాలు ఆందోళన చేపట్టాయింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.