వడదెబ్బతో ఒకరు మృతి

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో వడదెబ్బతో ఓ వ్యక్తి చెందాడు. రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో వడదెబ్బకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.