వరంగల్ జిల్లాలో సామూహిక అత్యాచారం

వరంగల్ : జిల్లాలోని బాలాజీనగర్‌లో దారుణం జరిగింది. రెండో రోజుల్లో పెళ్లి కావాల్సిన యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. కాబోయే భర్తతో ఉండగా అతడిపై దాడి చేసి యువతిని దుండగులు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.