వరదనీటిలో చిక్కుకుపోయిన రైతులు

విశాఖ: భారీ వర్షాలకు విశాఖ జిల్లా అతలాకుతలమైంది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది.వద్ద వరదనీటిలో 21 మంది రైతులు చిక్కున్నారు.