‘వాన్‌పిక్‌’ భూ కేటయింపులపై డొక్క ఫైర్‌

హైదరాబాద్‌ : వాన్‌పిక్‌ సంస్థకు భూ కేటాయింపులపై మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తప్పుబట్టారు. ఇప్పటి వరకు దేశంలో ఏ నౌకశ్రయానికి ఐదువేల ఎకారాలు మించి కేటాయింపులు జరగలేదని, వాన్‌పిక్‌ సంస్థకు అప్పటి ప్రభుత్వం 28 వేల ఎకారల భూమిని ఏలా కెేటాయించిందో అర్థం కావడంలేదని, ఇలా భూములు కేటాయింపులు జరిగితే భవిష్యత్తులో సామన్యులకు భూములు ఉండే అవాకాశం లేదన్నారు. బాక్సేట్‌ తవ్వాకాలు జరిపితే మనిషి కిడ్నీలు అమ్యుకోవడంతో సమానమని ఆయన పేర్కున్నారు. బాక్సేట్‌ తవ్వాకాల వల్ల రాష్ట్రం ఏడారి అయ్యే ప్రమాదం ఉందని, అందుకే వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి తెలిపారు.