విచారణకు కర్నాటక లోకాయ్తు ఆదేశం

మాజీ ప్రధాని దేవెగౌడ, యడ్యూరప్ప,ఎస్‌ఎం కృష్ణలపై
బెంగళూర్‌: మాజీ ప్రధాని దేవేగౌడ, కేంద్రమంత్రి ఎస్‌:ఎం కృష్ణ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలపై విచారణకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. నంది ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కేసులో వారిపై కర్నాటక లోకాయుక్త విచారణ ఆదేశించినట్లు సమాచారం.