విజయవాడలో సీపీఎం ఆందోళన

విజయవాడ: జిల్లాలోని మెట్రోషోరూం ఎదుట సీపీఎం కార్యకర్తలు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ వారు  నిరసన వ్యక్తపరుస్తున్నారు.