విజయసాయి రెడ్డిని ప్రత్యేక ఖైదీగా పరిగణించాలి

హైదరాబాద్‌,(జనంసాక్షి): విజయసాయి రెడ్డిని ప్రత్యేక కేటగిరి ఖైదీగా పరిగణించాలని  సీబీఐ కోర్టు గురువారం ఆదేశించింది.