విద్యార్థి విద్యార్థులకు చిత్రీకరణ పోటీ

బషీరాబాద్ ఆగస్టు 17, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజున 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల భాగంగా బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ బషీరాబాద్ లో విద్యార్థి విద్యార్థులకు చిత్రీకరణ పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్,రాజు కుమార్ (మల్లారి) మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థులకు ఈ చిత్రీకరణ పోటీ పెట్టడం చాలా సంతోషం విద్యార్థి విద్యార్థులను 22వ తేదీ ఆగస్టు 2022 నా ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగమణి,సుజాత,గీత తదితరులు పాల్గొన్నారు.