వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి:చిదంబరం

బెంగళూరు:ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఒకటని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు.ఆర్థిక సంక్షోభ,ద్రవ్యోల్బణం భారత్‌ అభివృద్ధికి ఆవరోధంగా మారాయని ఆయన అన్నారు.మళ్లీ భారత్‌ అభివృద్ది పధంలో దూపుకుపోతుందన్న నమ్మకం ఉందని,టెలికాం వృద్దిలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉందని చిదంబరం చెప్పారు.