సంగారెడ్డి కలెక్టరేట్‌లో డీఆర్‌సీ సమావేశం రసాభాస

మెదక్‌: సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఆర్‌సీ సమావేశం రసాభాసగా మారింది. వివిధ పథకాలకు నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే ముత్యంరెడ్డి , ఎమ్మెల్సీ ఫరూఖ్‌ హుస్సేన్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రుల సమక్షంలోనే నేతలు పరస్పర దూషణలకు దిగారు.

తాజావార్తలు