సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణం కోసం విరాళం ఇచ్చిన కొండబోయిన రాజు

సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణం కోసం విరాళం ఇచ్చిన కొండబోయిన రాజు

జనగామ ప్రతినిధి(జనంసాక్షి)అక్టోబర్18: జనగామ మండలం వెంకిర్యియల గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణం కోసం పెంబర్తి గ్రామ వాస్తవ్యులు, బిఆర్ఎస్ నాయకులు కోండబోయిన రాజు యాదవ్ రూ.5000/- విరాళం అంద చేసారు. ఈ కార్యక్రమంలో తాల్లపల్లి అశోక్ గౌడ్, కృష్ణ గౌడ్, అంజయ్య గౌడ్, శివరాం గౌడ్, సిద్దిరాములు గౌడ్, బుచ్చిరాములు గౌడ్, గొల్లురి నరేందర్ గౌడ్, మల్లేషం, పర్శయ్య మరియు తదితరులు పాల్గొన్నారు…