సహస్ర చండీయాగం లో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- సహస్ర చండీయాగం
మూడవరోజు
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  వ్యవసాయ క్షేత్రం లో శనివారం ఉదయం 8.30 గంటల కు చండీహోమం.యాగానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవాదాయ , అటవీశాఖ మంత్రివర్యులు అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ. సాయంత్రం శ్రీశ్రీశ్రీ పద్మావతీ వేంకటేశ్వరస్వామి వారి కళ్యాణం. కావున భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెరాస యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్,నందివనపర్తి మాజీ సర్పంచ్ రాజునాయక్ ,ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి,నాయకులు కొండాపురం శ్రీశైలం లోక కల్యాణార్థం చేపట్టిన సహస్ర చండీయాగం లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు