సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమిపూజ..

రాజధాని అమరావతిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భూమిపూజలో సీఎం చంద్రబాబు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, మంత్రి నారా లోకేశ్‌, ఆయ‌న అర్ధాంగి బ్రాహ్మ‌ణీ,  వారి కుమారుడు దేవాంశ్ పాల్గొన్నారు.