సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన ఎంపీటీసీ

ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామంలో తునికి సౌజన్య ఇటీవల అనారోగ్యానికి గురికాగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 38000 ల చెక్కు మంజూరు కావడం జరిగింది ఈ చెక్కును లబ్ధిదారు సౌజన్యకు పంపిణీ చేసిన ఎంపీటీసీ బోడ అనూష  ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి  సహాయనిది డబ్బులు మంజూరు కావడం పట్ల హర్షo వ్యక్తం చేశారు ఈ  సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు  ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంబాల ఆనందం  పవన్ కుమార్  అనిల్         రజనీకాంత్  తదితరులు పాల్గొన్నారు*