సోషల్ మీడియా ఇంచార్జ్ గా లాల్ మహ్మద్

 

రుద్రూర్(జనంసాక్షి)
రుద్రూర్ తెరాస మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గా లాల్ మహ్మద్ ను నియమించటం జరిగిందని రుద్రూర్ మండల పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ మరియు జడ్పీటీసీ నారోజి గంగారాం ప్రకటించడం జరిగింది. లాల్ మహ్మద్
గతంలో తెలంగాణ జాగృతి మండల కన్వీనర్ గా 4 సంవత్సరాలు, తెరాస మండల యువజన విభాగం అధ్యక్షులు గా 3మూడు సంవత్సరాలు ,
తెరాస మండల మైనారిటీ సెల్ అధ్యక్షులుగా 3సంవత్సరాలు పని చేసి పార్టీకి సేవలు అందించటం జరిగిందని తెలిపారు