స్వల్పంగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌ మాసంలో స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 9.75 నుంచి 9.90కు పెరిగినట్లు అధికారులు తెలిపారు.