హోంగార్డ్ రమేష్ మృతి

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (23)
జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో దెబ్బ రమేష్ హనుమకొండ పోలీస్ హెడ్ కోటర్ లో హోంగార్డుగా పనిచేస్తున్న రమేష్ అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు
 హోంగార్డు మృతదేహానికి హనుమకొండ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు తాళ్లపల్లి మధుకర్ ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ ఇంచార్జీ మాట్ల వెంకటస్వామి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాట్లాడుతూ..పోలీసు శాఖలో మృతిచెందిన హోంగార్డు భార్యకు ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇద్దరు పిల్లలను ప్రభుత్వం ఉన్నత చదువు చదివించడంతో పాటు రూ.20 లక్షల ఎక్స్ గ్రేసియా అందించాలని కోరారు.
Attachments area