121 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయభేరి మోగించింది. మొత్తం 121 స్థానాల్లో గెలుపొందింది. సొంత బలంతోనే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు.